Exclusive

Publication

Byline

JEE Main 2026 Results : జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు - ముగ్గురు తెలుగు విద్యార్థులకు100 పర్సంటైల్‌

భారతదేశం, ఫిబ్రవరి 17 -- జేఈఈ మెయిన్‌-2026 మొదటి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో దేశవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించారు. అయితే వారి... Read More


వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడం - ఈ తేదీల్లో తెలంగాణకు వర్ష సూచన..! అంచనాలు ఇలా

భారతదేశం, ఫిబ్రవరి 17 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. చలి తీవ్రత తగ్గుతూ. ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ ... Read More


TG Muncipal Elections : కుర్చీ ఎవరిదో.? నేడే మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక - పలుచోట్ల ఉత్కంఠ.!

భారతదేశం, ఫిబ్రవరి 16 -- రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పాగా వేయగా. మరికొన్నిచోట్ల బీఆర్ఎస్ కూడా గెలిచింది. ... Read More


దక్షిణ మధ్య రైల్వే కుదింపు - త్వరలోనే విశాఖ రైల్వే జోన్...!

భారతదేశం, ఫిబ్రవరి 16 -- విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కార్యకలాపాలను ప్రారంభించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే... Read More


ఏపీ - తెలంగాణ : శివాలయాలకు పోటెత్తిన భక్తులు - శ్రీశైలంలో భారీగా రద్దీ

భారతదేశం, ఫిబ్రవరి 15 -- మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ షురూ అయింది. ప్రధాన ఆలయాలతో పాటు మిగతా ఆలయాల్లో కూడా సందడ... Read More


ఏపీ - తెలంగాణ వెదర్ అప్డేట్స్ : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - ఈ నెలాఖారులో వర్షాలు...!

భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఏపీ తెలంగాణలో వాతావరణం మారుతోంది. గత కొద్దినెలలుగా చలి తీవ్రత కొనసాగగా. ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది. శివరాత్రి రాకతో దాదాపుగా చలి పూర్తి అయినట్లే. ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్ర... Read More


Bill Gates : రేపు ఏపీకి బిల్ గేట్స్ - టూర్ షెడ్యూల్ వివరాలివే

భారతదేశం, ఫిబ్రవరి 15 -- మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 16(రేపు)న రాష్ట్రానికి రానున్నారు. గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్... Read More


Janasena : జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం - రూ.2 కోట్లు విరాళం అందించిన పవన్, ఇకపై పార్టీలో వారికి కొత్త పేర్లు

భారతదేశం, ఫిబ్రవరి 15 -- జనసేన నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ బలోపేత... Read More


తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు - ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే.?

భారతదేశం, ఫిబ్రవరి 14 -- రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈసీ కీలక ప్రకటన చేసింది. మున్సిపల్‌, కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు వచ్చాయనే వివరా... Read More


చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిది - నారా భువనేశ్వరి

భారతదేశం, ఫిబ్రవరి 14 -- తిరుమలకు చేపట్టిన 'సంకల్ప యాత్ర' పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. యాత్ర పూర్తి అయిన తర్వాత శ్రీవారిని ద... Read More